క్రీస్తు సిలువపై పలికిన ఏడు మాటలు (సప్త వాక్యాలు )
![]() |
SEVEN WORDS ON CROSS |
1. యేసు - తండ్రి విరేమి చేయుచున్నారో విరేరుగారు గానుక
వీరిని క్షేమించుమని చేపెను . (లూకా 23:34)
2. అందుకాయన వానితో - నేడు నివు నాతో ప్రదేసిలో ఉందువని నిశ్చేయముగా
నీతో చేపుచునాను (లూకా 23:4౩)
౩. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడను దగ్గర నిలుచుండుట చూచి
- అమ్మ , యిదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను .అ గడియ నుండి
ఆ శిష్యుడు ఆమెను తన యింట చేర్చుకోనేను. ( యోహాను 19:26,27)
4. మూడు గంటలకు యేసు ఎలోయి, ఎలోయి, లామా సబక్తానీ అని బిగ్గరగా కేక వేసెను. అ
మాటలకు నా దేవా, నా దేవా. నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి
అని అర్దము. (మార్కు 15:34 )
5. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనది యేసు ఎరిగి, లేఖనము
నెరవేరునట్లు - నేను దప్పిగోనుచున్నాననెను (యోహాను 19:28)
6. యేసు ఆ చిరక పుచ్చుకొని - సమాప్తమైనది చెప్పి తల వంచి ఆత్మను అపగించేను.
(యోహాను 19:౩౦)
7. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి - తండ్రి, ని చేతికి నా ఆత్మను
అప్పగించుకోనుచున్నాననేను. అయన యీలాగు చెప్పి ప్రాణము విడచెను.
(లూకా 23:46)
ఈ ఏడు మాటలు ప్రభువైన యేసుక్రీస్తు వారు చివరి గడియ లో పలికిన మాటలు.
ఎంతో మందికి యేసుక్రీస్తు వారు పలికిన ఆ ఏడు మాటలు తెలియవు నీవు తెలుసుకున ఈ సందేషము మీ స్నేహితులాకు మరియు బంధువులకు షేర్ చేయి వారుకుడు తెలుసుకుంటారు.
1 Comments
I'm blessed and alive because of Lord Jesus Christ. hallelujah.
ReplyDelete